ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోలవరం రభస

 పోలవరం  రభసకు దారి తీసే పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో  రాష్ట్ర విభజన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు  ప్రయత్నిస్తుంది . పోలవరం పై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ కు సిద్దముతున్న తరుణం లో  గురువారం కే సీ అర్   తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. - ఇదివరకే యూ పీఏ హయం లో ఖమ్మం 9 మండలాలను  ఆంధ్ర రాష్ట్రము లో కలపాలని నిర్ణయించింది . జూన్ 2 వ తేది అపాయింట్ డే ఉండటంతో నరేంద్ర మోడ్ సర్కార్ ఈ విషయం లో ఆర్డినెన్సు  జారి చేయవలసి వస్తుంది . చంద్ర బాబు తన వాదనను వేనిపించెందుకే ఢిల్లీ పయనం అవుతున్న్నారు 
.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు