ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భుకంపo తో పరుగులు తీసిన జనం



దేశం లో పలు ప్రాంతాలలో భూమి కంపించిందని,రాత్రి 11 గంటల కు చెన్నై,ఉత్తర తూర్పు ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది, రిక్టర్ స్కేల్ ఫై 6. 0 గా నమోదయింది . ఇది బంగాళాఖాతంలో కేంద్రియంగా 60 కిలోమీటర్ల దూరంలో 10 మీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు .సముద్రo లో ఏర్పడటంతో సునామి వస్తుందని ప్రజలు భయపడతంతో ,దీని తిర్వ్రత అంతలేదని బయపదవలసిన్దిలేదని వాతావరణ శాఖ వెల్లడించింది 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు