ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజధాని రేసులో గుంటూరు


మౌలిక సదుపాయాలతోపాటు ఇటు రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్యలో ఉండటంతో పాలకుల దృష్టి ని ఆకషిస్తుంది. రెండు ప్రాంతాల మధ్య ఉన్న మంగళగిరిని రాజధాని కావాలంటూ  పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఈనేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  ప్రాంతాన్ని పరిపాలనా భవనంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా రాజధానికి అనువైన ప్రాంతాన్ని వెతికే క్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను ఇప్పటికే ఒక దఫా అధికారుల బృదం పరిశీలించింది కూడా. ఐదో నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉండడం, కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టుకు 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంరాజధానికి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు