ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు .. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ,శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే ,మరిశాష్ ప్రధాని నవీన్ చంద్ర,ఆఫ్గనిస్తాన్ అద్యక్షుడు హమిద్ కర్జాయి ,భూటాన్ ప్రధాని షేరింగ్ ,నేపాల్ ప్రధాని శుషిల్ కొయిరాలా,మాల్దివుల అద్యక్షుడు అబ్దుల్ గయ్యుం రానున్నారు ఎన్ డి ఏ ,బాజపా మిత్రపక్షాలతో కలుపుకొని 30 నుంచి 35 మంది ప్రమాణం చేసే అవకాశముంది . ఈ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ కాకుండా భవన్ ప్రాంగణం లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి