ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మద్యం లైసెన్స్లకు కొత్త జీ వో

రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రియను సవరిస్తూ కొత్త జీ వో  ను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జీ వో ప్రకారం ఏడాది పాటు మాత్రమే లైసెన్స్ ఇస్తారు.ప్రతి పది వేల జనాబాకు 32 అక్షాల రూపాయలు  యాబాయ్   వేల జనాబా కు ముప్పై నలుగు లక్షలు , మూడు లక్షల జనాబా కు నలబ్యే రెండు లక్షలుగా లైసెన్స్ ను ప్రబుత్వం నిర్ధారించింది .యస్సీ ఎస్టీ  అభ్యర్ధులకు ఆ ప్రదేశం వారికే కేటాయించాలని,మద్యం  ఎం ఆర్ పీ  ప్రకారం మే అమ్మాలని నిర్ధారించింది.కొత్త జీ వో ద్వార మద్యం  సిన్డికేట్ ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు