రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రియను సవరిస్తూ కొత్త జీ వో ను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జీ వో ప్రకారం ఏడాది పాటు మాత్రమే లైసెన్స్ ఇస్తారు.ప్రతి పది వేల జనాబాకు 32 అక్షాల రూపాయలు యాబాయ్ వేల జనాబా కు ముప్పై నలుగు లక్షలు , మూడు లక్షల జనాబా కు నలబ్యే రెండు లక్షలుగా లైసెన్స్ ను ప్రబుత్వం నిర్ధారించింది .యస్సీ ఎస్టీ అభ్యర్ధులకు ఆ ప్రదేశం వారికే కేటాయించాలని,మద్యం ఎం ఆర్ పీ ప్రకారం మే అమ్మాలని నిర్ధారించింది.కొత్త జీ వో ద్వార మద్యం సిన్డికేట్ ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి