ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆర్ టీ ఎ తనిఖీలు

శుక్లవరం ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు షిర్డీ కు వెళుతూ మహారాష్ట్ర వద్ద ప్రమాదానికి గురియైంది.రాష్ట్రంలో పలు చోట్ల ప్రైవేటు యాజమాన్యం నడుపుతున్న బస్సు లు తరచూ ప్రమాదాలకు గురవుతుండడం తో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ మేలుకొని ప్రైవేటు నిర్వహిస్తున్న బస్సు సర్విసుల ఫై  తనిఖీలు చేపట్టింది.ఇది కేవలం హడాహుడి ప్రత్నామా లేక నిజంగానే చేస్తుందా ...ఇప్పటి వరకు ఎన్ని ఘటనలు చోటు చేసుకున్న మేలుకొని ఆర్  టీ ఎ ఇప్పుడు ఉన్నట్లుండి తనిఖిల ప్రక్రియ చేపట్టింది. నిజంగా చిత్తసుద్ధి ఉంటె రాష్ట్రము లో ఇలాంటి ప్రమాదాలు కొన్నయిన ఆప గలిగేది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు