వై ఎస్ ఆర్ కాంగ్రెస్ విజయభేరి విచిన సానుభూతి పవనాలు శీర్షికతో ముందు
పేజిలో ప్రముఖంగా..... ఏడు చోట్ల కాంగ్రెస్ కు, ఐదు చోట్ల తెలుగుదేశం కు
డిపాజిట్లు పోయిన విషయాలను ఈనాడు ప్రస్తావించింది .ఆంధ్రజోతి జగన్
తుపాన్...ఉప ఎన్నికలో సానుభూతి ప్రభంజనం మొదటి పేజి లో
ప్రచురించింది.సాక్షి జనం గుండెల్లో జగన్ ..కుమ్మక్కు కుట్రను చీ కొట్టిన
జనం....అనే శిర్షిక తో ప్రముఖంగా ప్రచురించింది .
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి