ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉప ఎన్నికల ఫలితాలు


వై ఎస్ ఆర్ సి పీ  15
కాంగ్రెస్  2
టీడీ పీ ౦
టీ ఆర్ ఎస్ 1
ఇతరులు ౦
వై ఎస్ ఆర్ సి పీ  15  స్థానాలు గెలవటం  తో  సెంటిమెంట్  బలంగా  పనిచేసిందని విశ్లేషకుల  చెపుతున్నారు .కాంగ్రెస్ పార్టీ పాయకరావుపేట, పోలవరం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, ఎమ్మిగనూరు, రాయదుర్గం, అనంతపురంలలో మూడో స్థానంలో ఉండగా పోలవరం, పత్తిపాడు, మాచర్ల, అనంతపుర, పరకాలలో కాంగ్రెస్  డిపాజిట్లు కోల్పోయింది.రామచంద్రపురం, నరసాపురం, ఆళ్లగడ్డలలో టిడిపికి డిపాజిట్లు ధక్కలేదు.రామచంద్రపురం, నరసాపురం లో కాంగ్రెస్ విజయం సాదించింది.చిరంజీవి తన నియోజక వర్గం లో తన అభ్యర్ధి ని గెలిపించాలేకపోయారు.టీడీ పీ ఒక స్థానం కూడా గెలువ  లేదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు