యుపిఎ తన రాష్ట్ర పతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రతిపాదించింది.యు
పీ ఎ భాగాసామీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ములాయం తో బేటి అనంతరం కలం పేరు ను
ప్రతిపాదిస్తూ,కలామే తన అభ్యర్దని ప్రకటించింది.ఇది ఇలా ఉండగా ఎన్ డి ఎ
కూడా కలం పేరును తెర ఫైకి తెచ్చింది.చివరికి ఏకాభిప్రాయం వస్తుందా?లేక
యుపిఎ, ఎన్.డి.ఎ. ల మధ్య పోటీ జరుగుతుందా? కలాం, లేక ప్రణబ్ ముఖర్జీ
రాష్ట్రపతి అవుతారో ఒకటి రెండ్రోజుల్లో తేలుతుంది
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి