ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉప ఎన్నికల ఫలితాల ఫై బిన్న స్వరాలూ

 ఉప ఎన్నికల ఫలితాల ఫై వివిధ పార్టీలు బిన్నంగా స్పందించాయి.ఎన్ని కుట్రలు చేసిన , ఎన్ని ప్రలోభాలు పెట్టిన, గుండాయిజం చేసిన దేనికి తెలంగాణా ప్రజలు లొంగకుండా టి ఆర్ ఎస్ అభ్యర్ధి బిక్షపతిని ఎన్నుకొని తెలంగాణా సెంటిమెంట్ జగన్ సెంటిమెంట్ కంటె ఎక్కువుందని నిరుపించారని,బీజే పీని డిపాజిట్ లేకుండా చేసారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇది దేవుడిచ్చిన తీర్పుగా వై ఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యానించారు.ఇటు చంద్ర బాబు నాయుడు జగన్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వై.ఎస్.ఆర్. విజయం సాధించిందని ఈ ఫలితాలను విశ్లేశుకున్టమని చెప్పారు. అటు కాంగ్రెస్  ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తమకన్నా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందని జగన్ అరెస్ట్  తర్వాత జనంలో విజయమ్మ సానుభూతి కోసం ప్రయత్నిచారని  చెప్పారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు