శనివారం సాయంత్రం రెండు పార్టీల భహిరంగ సభలు పోటాపోటిగా ముగిసాయి.బీ జే పీ
హనంకొండ లో భహిరంగ సభ ఏర్పాటు చేస్తే ,,టీ ఆర్ ఎస్ పరకాల లో ఏర్పాటు
చేసుకొంది.రెండు పార్టీల ప్రముఖులు ఒకేసారి ఒకేసమయానికి ప్రసంగించడం
విశేషం.ఇది అనుకోకుండా జరిగిందిందా లేక వ్యూహాత్మకంగా నడిచిందా ? ఒకే
సమయానికి అటు హనంకొండ లో బీ జే పీ లీడర్ సుష్మ స్వరాజ్ ఇటు టీ ఆర్ ఎస్
అధినేత కే చంద్రశేఖర్ రావు వేదిక వద్దకు చేరుకొని ఒకే సమయానికి ప్రసంగం
ప్రారంభించారు.మీడియా ఛానల్ లు దేనికి ప్రాముఖ్యత కల్పించాలో తెలియక రెండు
ప్రసారం చేసారు .ఇది మీడియా ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నమా ...బీ జే పీ
సభ నుంచి మీడియాను తమ వైపు ఆకర్షించే ప్రయత్నమా? లేక ఇది ఒక యద్రుచికంగా
జరిగిందా ? మొత్తానికి రెండు సభ లలో ప్రముఖుల ప్రసంగాలు భాగా సాగాయి.బీ జే
పీ సభ లో సుష్మ వేదికను చేరుకొనే ముందు వర్షం రావడంతో సుష్మజి తొందరగా
ముగించారు.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి