శనివారం సాయంత్రం రెండు పార్టీల భహిరంగ సభలు పోటాపోటిగా ముగిసాయి.బీ జే పీ
హనంకొండ లో భహిరంగ సభ ఏర్పాటు చేస్తే ,,టీ ఆర్ ఎస్ పరకాల లో ఏర్పాటు
చేసుకొంది.రెండు పార్టీల ప్రముఖులు ఒకేసారి ఒకేసమయానికి ప్రసంగించడం
విశేషం.ఇది అనుకోకుండా జరిగిందిందా లేక వ్యూహాత్మకంగా నడిచిందా ? ఒకే
సమయానికి అటు హనంకొండ లో బీ జే పీ లీడర్ సుష్మ స్వరాజ్ ఇటు టీ ఆర్ ఎస్
అధినేత కే చంద్రశేఖర్ రావు వేదిక వద్దకు చేరుకొని ఒకే సమయానికి ప్రసంగం
ప్రారంభించారు.మీడియా ఛానల్ లు దేనికి ప్రాముఖ్యత కల్పించాలో తెలియక రెండు
ప్రసారం చేసారు .ఇది మీడియా ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నమా ...బీ జే పీ
సభ నుంచి మీడియాను తమ వైపు ఆకర్షించే ప్రయత్నమా? లేక ఇది ఒక యద్రుచికంగా
జరిగిందా ? మొత్తానికి రెండు సభ లలో ప్రముఖుల ప్రసంగాలు భాగా సాగాయి.బీ జే
పీ సభ లో సుష్మ వేదికను చేరుకొనే ముందు వర్షం రావడంతో సుష్మజి తొందరగా
ముగించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి