ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బీ జే పీ, టీ ఆర్ ఎస్ పోటాపోటి సభలు

శనివారం సాయంత్రం రెండు పార్టీల భహిరంగ సభలు పోటాపోటిగా ముగిసాయి.బీ జే పీ హనంకొండ లో భహిరంగ సభ ఏర్పాటు చేస్తే ,,టీ ఆర్ ఎస్  పరకాల లో ఏర్పాటు చేసుకొంది.రెండు పార్టీల ప్రముఖులు ఒకేసారి ఒకేసమయానికి ప్రసంగించడం విశేషం.ఇది అనుకోకుండా జరిగిందిందా లేక వ్యూహాత్మకంగా నడిచిందా ? ఒకే సమయానికి అటు హనంకొండ లో బీ జే పీ లీడర్ సుష్మ స్వరాజ్ ఇటు టీ ఆర్ ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు వేదిక వద్దకు చేరుకొని ఒకే సమయానికి ప్రసంగం ప్రారంభించారు.మీడియా ఛానల్ లు దేనికి ప్రాముఖ్యత కల్పించాలో తెలియక రెండు ప్రసారం చేసారు .ఇది మీడియా ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నమా ...బీ జే పీ సభ నుంచి మీడియాను తమ వైపు ఆకర్షించే ప్రయత్నమా? లేక ఇది ఒక యద్రుచికంగా జరిగిందా ? మొత్తానికి రెండు సభ లలో ప్రముఖుల ప్రసంగాలు భాగా సాగాయి.బీ జే పీ సభ లో సుష్మ వేదికను చేరుకొనే ముందు వర్షం రావడంతో సుష్మజి తొందరగా ముగించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు