ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణా పుష్కరాలు-విస్తృత ఏర్పాట్లు


గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశంతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు భిన్నమైనవి. కేవలం రెండు జిల్లాల్లో కొద్దిపాటి ప్రాంతంలోనే ఎక్కువ పుష్కర ఘాట్లు, దాదాపు 50 ఘాట్ల వరకు నిర్మించాలni. కృష్ణా నది వరకు పోవడానికి రహదారుల సౌకర్యం, యుద్ద ప్రాతిపదికన రహదారులు, రావడానికి, పోవడానికి వేర్వేరు దారులు,. వర్షా కాలం కావడం వల్ల రేగడి నేలల్లో వాహనాలు దిగబడే అవకాశం .....గట్టి నేలల్లో పార్కింగ్ స్థలాలు, హోల్డింగ్ స్పేస్ లు , ఘాట్ల వద్ద ఫెన్సింగ్ ,కృష్ణా నదిలో ముసళ్లు ఉంటాయి కాబట్టీ, జాగ్రత్తలు .. ఏడాది ఆగష్టులో మంచి వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా.... కృష్ణా పుష్కరాలను ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్రావు చెప్పారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు