ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

60 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్

 కొత్తగా 60 మైనారిటీ రెసిడెన్షియల్స్కూల్స్ను ఏర్పాటు చేయడం కోసం తెలంగాణా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వులపై  ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్రావు సంతకం చేశారు.

 ఆదిలాబాద్జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, బైంసా, కాగజ్నగర్‌, మంచిర్యాల, ఖానాపూర్‌,
 నిజామాబాద్జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి,
కరీంనగర్జిల్లాలో కరీంనగర్‌, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురాబాద్‌,
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి,
మెదక్జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, పటాన్చెరు, మెదక్‌, నారాయణఖేడ్‌, గజ్వేల్‌, ఆంధోల్‌, నర్సాపూర్‌, మహబూబ్నగర్జిల్లాలో మహబూబ్నగర్‌, గద్వాల, జడ్చర్ల, ఫరూఖ్నగర్‌, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్జిల్లాలో బహదూర్పురా, అసిఫ్నగర్‌, చార్మినార్‌, సైదాబాద్‌, గోల్కొండ, ముషీరాబాద్‌,
సికింద్రాబాద్కంటోన్మెంట్‌,
 రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్‌, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, తాండూర్‌, వికారాబాద్‌, పరిగి,
నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ,

వరంగల్జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, హన్మకొండల్లో మైనారిటీ రెసిడెన్షియల్స్కూళ్ళు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.