ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

60 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్స్

 కొత్తగా 60 మైనారిటీ రెసిడెన్షియల్స్కూల్స్ను ఏర్పాటు చేయడం కోసం తెలంగాణా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వులపై  ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్రావు సంతకం చేశారు.

 ఆదిలాబాద్జిల్లాలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, బైంసా, కాగజ్నగర్‌, మంచిర్యాల, ఖానాపూర్‌,
 నిజామాబాద్జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి,
కరీంనగర్జిల్లాలో కరీంనగర్‌, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురాబాద్‌,
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి,
మెదక్జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, పటాన్చెరు, మెదక్‌, నారాయణఖేడ్‌, గజ్వేల్‌, ఆంధోల్‌, నర్సాపూర్‌, మహబూబ్నగర్జిల్లాలో మహబూబ్నగర్‌, గద్వాల, జడ్చర్ల, ఫరూఖ్నగర్‌, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్జిల్లాలో బహదూర్పురా, అసిఫ్నగర్‌, చార్మినార్‌, సైదాబాద్‌, గోల్కొండ, ముషీరాబాద్‌,
సికింద్రాబాద్కంటోన్మెంట్‌,
 రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్‌, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, తాండూర్‌, వికారాబాద్‌, పరిగి,
నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ,

వరంగల్జిల్లాలో వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, హన్మకొండల్లో మైనారిటీ రెసిడెన్షియల్స్కూళ్ళు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..