ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రైవేట్ ఉద్యోగుల‌కు ఈపీఎఫ్‌వో శుభ‌వార్త‌


        దేశంలోని ప్రైవేటు ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) శుభ‌వార్త చెప్పింది. ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఈ నిర్ణ‌యం తీసుకుంది. కొత్త ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉద్యోగి ఏ రోజైతే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతాడో అదే రోజు నుంచి పింఛ‌న్ మొదల‌వుతుంది. ఇది ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు నిజంగా ఒక వ‌రం లాంటిద‌ని ఈపీఎఫ్‌వో వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ప‌ద్ధ‌తి ఈ నెల 30 నుంచే అమ‌ల్లోకి రానుంద‌ని ఈపీఎఫ్‌వో వెల్ల‌డించింది. 


ఉద్యోగి ప‌ద‌వి విర‌మ‌ణ పొందిన త‌ర్వాత పింఛ‌న్ ప్ర‌క్రియ మొద‌లు కావాలంటే గ‌తంలో నెల‌ల త‌ర‌బ‌డి పెన్ష‌న్ ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. ఎంతో పేప‌ర్ వ‌ర్క్ ఉండేది. కానీ ఈ నెల 30 నుంచి ఇక ఆ ప‌రిస్థితి ఉండ‌దు. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచే ఆటోమేటిక్‌గా పెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.  ‌

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు