ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్‌ డి టివి ప్రసారలు నిలుపుదల

ఎన్‌ డి టివి పై ఒక రోజు, నవంబర్ 9న  ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార పౌరసంబందాల శాఖ నోటిసు జారీ చేయడం మీడియా స్వేచ్చను హరించినట్లేనని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయ వ్యక్తపరిచారు. ఇది వాక్ స్వతంత్రానికి అడ్డుపడడమేనని...నేషనల్‌ సెక్యూరిటీని హాని కలిపించేవిధంగా పఠాన్‌కోట్‌ సంఘటన ప్రసారాలు, కేబుల్‌ టెలివిజన్‌ రెగ్యూలరైజేషన్‌ యాక్టు 1995 ప్రకారం ఉల్లంగణ జరిగిందని,నేషనల్‌ సెక్యూరిటి ప్రధాన  అంశం ఇందులో ఏలాంటి జోక్యం సరికాదని ప్రభుత్వం పేర్కోంది.
కేబుల్‌ టెలివిజన్‌ నెట్వార్క్ (రెగ్యూలేషన్‌) యాక్ట్ ,సెక్షన్ 20 ప్రకారం కేంద్ర సమాచార శాఖ కు దేశ సర్వభౌమత్వ పరిరక్షణ,జాతీయ సమగ్రత,సెక్యూరిటి అశ్లీలం, స్టేట్‌ పబ్లిక్‌ ఆర్డర్‌, దృష్ట్యా   టివి ప్రసారలను,లేక కంటెంటును అధికారం ఉంది. ఇందులో బాగంగానే ఆర్టికల్‌ 19 (2) ప్రకారం ప్రీడం ఆప్‌ స్పచ్‌ పై కొన్ని షరతులను విధించటం జరిగింది. రాజ్యంగం లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రతి పౌరునికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ప్రసాదించింది.  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.