ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్‌ డి టివి ప్రసారలు నిలుపుదల

ఎన్‌ డి టివి పై ఒక రోజు, నవంబర్ 9న  ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార పౌరసంబందాల శాఖ నోటిసు జారీ చేయడం మీడియా స్వేచ్చను హరించినట్లేనని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయ వ్యక్తపరిచారు. ఇది వాక్ స్వతంత్రానికి అడ్డుపడడమేనని...నేషనల్‌ సెక్యూరిటీని హాని కలిపించేవిధంగా పఠాన్‌కోట్‌ సంఘటన ప్రసారాలు, కేబుల్‌ టెలివిజన్‌ రెగ్యూలరైజేషన్‌ యాక్టు 1995 ప్రకారం ఉల్లంగణ జరిగిందని,నేషనల్‌ సెక్యూరిటి ప్రధాన  అంశం ఇందులో ఏలాంటి జోక్యం సరికాదని ప్రభుత్వం పేర్కోంది.
కేబుల్‌ టెలివిజన్‌ నెట్వార్క్ (రెగ్యూలేషన్‌) యాక్ట్ ,సెక్షన్ 20 ప్రకారం కేంద్ర సమాచార శాఖ కు దేశ సర్వభౌమత్వ పరిరక్షణ,జాతీయ సమగ్రత,సెక్యూరిటి అశ్లీలం, స్టేట్‌ పబ్లిక్‌ ఆర్డర్‌, దృష్ట్యా   టివి ప్రసారలను,లేక కంటెంటును అధికారం ఉంది. ఇందులో బాగంగానే ఆర్టికల్‌ 19 (2) ప్రకారం ప్రీడం ఆప్‌ స్పచ్‌ పై కొన్ని షరతులను విధించటం జరిగింది. రాజ్యంగం లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రతి పౌరునికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ప్రసాదించింది.  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..