ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎన్‌ డి టివి ప్రసారలు నిలుపుదల

ఎన్‌ డి టివి పై ఒక రోజు, నవంబర్ 9న  ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార పౌరసంబందాల శాఖ నోటిసు జారీ చేయడం మీడియా స్వేచ్చను హరించినట్లేనని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయ వ్యక్తపరిచారు. ఇది వాక్ స్వతంత్రానికి అడ్డుపడడమేనని...నేషనల్‌ సెక్యూరిటీని హాని కలిపించేవిధంగా పఠాన్‌కోట్‌ సంఘటన ప్రసారాలు, కేబుల్‌ టెలివిజన్‌ రెగ్యూలరైజేషన్‌ యాక్టు 1995 ప్రకారం ఉల్లంగణ జరిగిందని,నేషనల్‌ సెక్యూరిటి ప్రధాన  అంశం ఇందులో ఏలాంటి జోక్యం సరికాదని ప్రభుత్వం పేర్కోంది.
కేబుల్‌ టెలివిజన్‌ నెట్వార్క్ (రెగ్యూలేషన్‌) యాక్ట్ ,సెక్షన్ 20 ప్రకారం కేంద్ర సమాచార శాఖ కు దేశ సర్వభౌమత్వ పరిరక్షణ,జాతీయ సమగ్రత,సెక్యూరిటి అశ్లీలం, స్టేట్‌ పబ్లిక్‌ ఆర్డర్‌, దృష్ట్యా   టివి ప్రసారలను,లేక కంటెంటును అధికారం ఉంది. ఇందులో బాగంగానే ఆర్టికల్‌ 19 (2) ప్రకారం ప్రీడం ఆప్‌ స్పచ్‌ పై కొన్ని షరతులను విధించటం జరిగింది. రాజ్యంగం లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రతి పౌరునికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ప్రసాదించింది.  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు