పెద్దనోట్ల రద్దుతో
ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్న తరునంలో ... మోడీ సర్కార్ మరో చర్యకు పునుకొంది. నల్లధనం
ఆరికట్టాలనే నిశ్చయం, నగదుతో పాటు ప్రజల వద్ద గల బంగారంకు సంబందించిన సమాచారం ఇవ్వాలని కొరుతుంది. పెద్ద నోట్ల
రద్దుతో ఖగ్గుతిన్న బాఢా బాబులు బంగారం రూపంలో తన వద్దనున్న పెద్దనోట్లతో మార్పు చేసుకొవటానికి
ప్రయత్నాలు చేస్తున్నారని ...ఇంటలిజెన్స్ సంస్ధలు కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో కేంద్ర
ప్రభుత్వం బంగారానికి సంబందించిన సమాచారం బహిర్గతల
చేయాలని సూచించింది. ఈ రోజు ప్రతిపక్షాలు నోట్ల
మార్పడిపై చర్చను కొనసాగించాలని,నరేంద్రమోడీ సభకు హజరు కావలని పట్టుపట్టడంతో లోక్
సభ, రాజ్యసభ వాయిదా వేయడం జరిగింది.తర్వాత సమావేశమైన లోక్ సభ ఐటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టి,
సభ అమోదం పొందంది. మూజువాణి ఓటుతో బిల్లు అమోదం పొందింది.
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి