ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఐటీ సవరణ బిల్లు అమోదం

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్న తరునంలో ... మోడీ సర్కార్‌ మరో చర్యకు పునుకొంది. నల్లధనం ఆరికట్టాలనే నిశ్చయం, నగదుతో పాటు ప్రజల వద్ద గల  బంగారంకు  సంబందించిన సమాచారం ఇవ్వాలని కొరుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఖగ్గుతిన్న బాఢా బాబులు బంగారం రూపంలో తన వద్దనున్న పెద్దనోట్లతో మార్పు చేసుకొవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ...ఇంటలిజెన్స్ సంస్ధలు కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబందించిన  సమాచారం బహిర్గతల చేయాలని సూచించింది.  ఈ రోజు ప్రతిపక్షాలు నోట్ల మార్పడిపై చర్చను కొనసాగించాలని,నరేంద్రమోడీ సభకు హజరు కావలని పట్టుపట్టడంతో లోక్‌ సభ, రాజ్యసభ వాయిదా వేయడం జరిగింది.తర్వాత సమావేశమైన లోక్‌ సభ ఐటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, సభ అమోదం పొందంది. మూజువాణి ఓటుతో బిల్లు అమోదం పొందింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు