ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణ బడ్జెట్ హైలెట్స్ 2016-17:



మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లుప్రణాళికా
వ్యయం రూ. 67,630 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు
రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు
ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు
కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు
సీతారామ ఎత్తిపోతలకు రూ.1152 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 40 వేల కోట్లు
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు
విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు
విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు
సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 3,552 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు
కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు
మహిళ, శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు
రోడ్లు, భవనాలు రంగాలనికి రూ. 3,333 కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ. 967 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు
ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..