ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు-విబజన చట్టం

విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ లో చంద్ర బాబు  చేసిన విధాన పర మైన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తేరా లేపింది . అబిరుద్దిని వికేంద్రికరిస్తారని చెబుతూనే ... అన్ని జిలాల్లో  సమగ్ర అబిరుద్ది కి ప్రణాలికలను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి . అయన ప్రతిపాదించిన  రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే రాష్ట్ర పునర్ విబజన చట్టం లో కేంద్ర ఇచ్చిన హామీలకు అసెంబ్లీ సాక్షిగా చేసి న ప్రకటనకు ఎలాంటి పొంతన లేదు . మెట్రో రైల్ ప్రాజెక్టులు తీసుకుంటే విభజన చట్టంలో విశాఖ విజయవాడ,ప్రస్తావన మాత్రమే ఉండగా .. ధింకి అదనంగా తిరుపతిని చిర్చింది రాష్ట్ర ప్రబుత్వం . విశాఖ  విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ లను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుగా అబిరుద్ది చేస్తామని చట్టం లో పేర్కొన్నారు . వీటికి తోడు  పుట్టపర్తి , రాజమండ్రి , కడప ఎయిర్పోర్ట్ అను అబిరుద్ది చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ..
విబజన చట్టంలో పేర్కొన్నట్లుగానే విశాఖ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి . గుంటూరు లో అగ్రిసుల్తుర్  ,విశాఖ లో ఐ ఐ ఎం, కర్నూల్లో  ట్రిపుల్ ఐ టి కూడా విబజన చట్టం లో స్పష్టం గ పేర్కొన్నారు . ఇక విజయనగరం జిల్లలో  గిరిజన విశ్వవిద్యాలయం , అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ , గుంటూరు లో ఎయిమ్స్  లాంటి అంశాల ఫై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది . చిత్తూర్ జిల్లాలో ఐ ఐ ఎస్ ఈ ఆర్ , తుర్పుకోదావరి జిల్లలో పెట్రోలియం యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లలో నిట్  లాంటివి  రి ఆర్గాని జేషన్  చట్టం లో పొన్దుపరచినవె ... 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు