ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు-విబజన చట్టం

విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ లో చంద్ర బాబు  చేసిన విధాన పర మైన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తేరా లేపింది . అబిరుద్దిని వికేంద్రికరిస్తారని చెబుతూనే ... అన్ని జిలాల్లో  సమగ్ర అబిరుద్ది కి ప్రణాలికలను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి . అయన ప్రతిపాదించిన  రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే రాష్ట్ర పునర్ విబజన చట్టం లో కేంద్ర ఇచ్చిన హామీలకు అసెంబ్లీ సాక్షిగా చేసి న ప్రకటనకు ఎలాంటి పొంతన లేదు . మెట్రో రైల్ ప్రాజెక్టులు తీసుకుంటే విభజన చట్టంలో విశాఖ విజయవాడ,ప్రస్తావన మాత్రమే ఉండగా .. ధింకి అదనంగా తిరుపతిని చిర్చింది రాష్ట్ర ప్రబుత్వం . విశాఖ  విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ లను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుగా అబిరుద్ది చేస్తామని చట్టం లో పేర్కొన్నారు . వీటికి తోడు  పుట్టపర్తి , రాజమండ్రి , కడప ఎయిర్పోర్ట్ అను అబిరుద్ది చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ..
విబజన చట్టంలో పేర్కొన్నట్లుగానే విశాఖ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి . గుంటూరు లో అగ్రిసుల్తుర్  ,విశాఖ లో ఐ ఐ ఎం, కర్నూల్లో  ట్రిపుల్ ఐ టి కూడా విబజన చట్టం లో స్పష్టం గ పేర్కొన్నారు . ఇక విజయనగరం జిల్లలో  గిరిజన విశ్వవిద్యాలయం , అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ , గుంటూరు లో ఎయిమ్స్  లాంటి అంశాల ఫై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది . చిత్తూర్ జిల్లాలో ఐ ఐ ఎస్ ఈ ఆర్ , తుర్పుకోదావరి జిల్లలో పెట్రోలియం యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లలో నిట్  లాంటివి  రి ఆర్గాని జేషన్  చట్టం లో పొన్దుపరచినవె ... 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..