ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా సీ ఎం కాన్వాయ్ కు రంగు పడుద్ది


తెలంగాణా సీ ఎం కాన్వాయ్  కలర్ మారనుంది . శాంతి సంకేత మైన  తెలుపు రంగును ఇష్టపడే కే సీ ఆర్ తన కాన్వాయ్ కలర్ మార్చాలని ఆదేశించినట్లు సంచారం . ఆ మేరకు సెక్యూరిటీ ఇంటలిజెన్స్ వింగ్ అధికారులు దసలవరిగా వాహనాలను రంగులు మార్చే పనిలో పడ్డారు . 6 సంఖ్య వైట్ కలర్ కె సీ ఆర్  సెంటిమెంట్స్ అంటున్నారు . ఇప్పటికే 6 నెంబర్ తో  కే సీ ఆర్ కాన్వాయ్ జామర్ వేహిక్లేతో కలిసి 6 నలుపు ఫార్చునేర్ కార్లు ఉన్నాయి . ఆ మేరకు వైట్ కలర్ వెహికల్స్ కాన్వాయ్ లోకి  తేవడానికి ఇంటెలి జెన్స్ వింగ్  అధికారులు రంగం లోకి దిగారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు