ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఫై హీటేక్కిన అసెంబ్లీ


ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్ర బాబు నాయుడు అనుకున్నట్లే గురువారం రాజధాని ప్రకటించారు . అబిరుద్ది వికేంద్రిస్తూ అన్ని ప్రాంతాలను అబిరుద్ది చేస్తానని , దానికి సంబందించిన ప్రణాళిక రుపొందిస్తునట్లు ప్రకటించారు . అనంతపురం కు సెంట్రల్ యూనివర్సిటీ , విమాన పరికరాల కేంద్రం, పర్యాటక రంగం అబిరుద్ది,తిరుపతి శ్రీకాళహస్తిని అధ్యద్మిక కారిడార్ గా రుపొందిస్తానని ,కర్నూల్ కు విమానశ్రయం ,పత్తి అధికంగా పండే కర్నూల్, అనంతపురం,మరియు గుంటూరు జిల్లాలలో ముడి పత్తి నుంచి దారం , దుస్తులు తయారీవరకు కేంద్రీకరిస్తూ టెక్స్టైల్ క్లస్టర్ లు అబిరుద్ది చేస్తామని చెప్పారు. కడప , కర్నూల్ జిల్లాలలో సిమెంట్ పరిశ్రమలను స్థాపించటానికి ప్రయత్నాలు చేస్తామని ,విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు . కడపలో సోలార్ విండ్ పవర్, ఉర్దూ యూనివర్సిటీ ని , పుట్టపర్తిని అధ్యద్మిక నగరంగా అబిరుద్ది చేస్తామని ప్రకటించారు .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు