ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తెలంగాణ లోని నయాగారా జతపాతాలు....

ప్రకృతి అందాలను తిలకించటానికి మనం ఊటీ,కొడైకెనాలన్‌ ,డెహ్రడూన్‌,జమ్ముకాశ్మీర్‌  ఇలా... వివిద ప్రాంతాలకు వెలుతాం. జలపాతాలు ఎత్తైన కొండలు... పైనుంచి జావువారుతూ జలపాతం క్రిందకి అలా...దుకుతుంటే... చుట్టుప్రక్కల పచ్చదనం..చల్లటి వాతావరణం మససును శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది.  జలపాతాలను వీక్షించడానికి ఎక్కడో వెళ్లాల్సిన పనే లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలోని కుంటాల జలపాతం ,మల్లెలతీగ,భీముని పాద,బొతగ జలపాతాలు వెళితే ఆహ్లదకరమైన వాతావారణం ... ప్రకృతి రమనియతను తిలకించవచ్చు. వర్షాకాలంలో ఇవి మరింత శోభితంగా ఉంటాయి . మల్లెల తీర్థం     హైదరాబాద్ ‌ నుంచి 185 కి . మీ . దూరంలో ఉన్న మల్లెల తీర్థం   చేరుకోవాలంటే .. 350 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది .   అడని ప్రాంతం కావటంతో  సౌకర్యాలు ఉండవు, మన వెంట అవసరమైన ఆహార పదార్థాలతో   పయానం సాగాలి . అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ జలపాతం ఉద్ధృతంగా ఉంటుంది . మహబూబ్ ‌ నగర్ ‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో మల్లెల తీర్థం జలపాతం ఉంది . భీముని పాద   వరంగల్ ‌ జిల్లా గూడురు మండలం సీతానగరంలో భీముని పా...

కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష

భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోంటూనే, ఈ అనుభవాలను భవిష్యత్తులో అనర్థాలు జరుగకుండా తీసుకునే చర్యలకు నేపథ్యంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి. హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా, కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అప్పర్ మానేరు నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడం వల్ల ఎంఎండికి ఇబ్బంది కలిగిందన్నారు. దశాబ్ధ కాలంగా ఎంఎండి పనులు జాప్యం కావడం వల్లే అనర్థం జరిగిందని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. పనుల్లో జాప్యం చేసిన వర్కింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిడ్ మానేరు ఆనకట్ట 130 మీటర్ల దెబ్బతిన్నదని, ఇకపై వరదలు వచ్...

ఉగ్రవాదం పై ఐక్యంగా పోరాడాలి-సుష్మాస్వరాజ్

భారత్‌పై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌ ముందుగా తన ప్రజలపై హక్కుల ఉల్లంఘనల విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని, సెప్టెంబర్ 26న ఆమె ఐక్యరాజ్య సమితి సర్వ సభ సమావేశంలో ప్రసంగించారు.ఇరవై  నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో  ఉగ్రవాదం పై ఐక్యంగా పోరాడాని  పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న  దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అప్రమత్తంగా ఉండాలి :కె. చంద్రశేఖర్ రావు

భారీ వర్షాలు , వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి   కె . చంద్రశేఖర్ రావు ఆదేశించారు . ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా పూడ్చుకోవచ్చని , కానీ ప్రాణనష్టం జరిగితే పూడ్చలేమని సిఎం అన్నారు . కాబట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని చెప్పారు . మంత్రులు , ఎంపిలు , ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు . కలెక్టర్లు , ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని , అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ , డిజిపి అనురాగ్ శర్మను ఆదేశించారు . భారీ వర్షాల వల్ల పట్టణాలు , గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు . వర్షాలు , వరదల వల్ల మనుషులు , పశువుల ప్రాణాలు పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు . అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు . రాష్ట్రంలో పర...