ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ...సెక్షన్ 66 A -ఇక చల్లదు


ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ .. సెక్షన్ 66 A ను  రాజ్యాంగ కల్పించిన ప్రాధమిక హక్కు 19 (a ) భావ వ్యక్తీకరణ స్వేచ్చ కు భంగం కలిగించే విధంగా  ఉందని సుప్రేం కోర్ట్ అఫ్ ఇండియా శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు లో  తీర్పు ప్రకటించింది . ఈ సెక్షన్ ను షహీన్ దాడ నుంచి మొన్నటి 12 క్లాసు స్టూడెంట్ పేస్ బుక్ పేజి ఫై  పోస్ట్ లకు అరెస్ట్ చేసారు .
 యూపియె ఐ టీ ఆక్ట్ 2000 కు సెక్షన్ 66a ను 2008 లో  జోడించింది . సెక్షన్ 66 ఎ -కంప్యూటర్ గాని ఎ ఇతర సమాచార ఉపకరణాలతో ఇతరులను కించ పరిచే ,హాని పరిచే అభ్యంతాకర మై న సమాచారాన్ని చేరవేసిన .. బి )ఒక సమాచారం తప్పని తెస్లినప్పటికి ఇతరులకు కోపం, అసౌకర్యం ,ప్రమాదం అడ్డంకి ,కలిగించే నేరపూరిత ఉద్దేశం తో , ద్వేష భావంతో ,దురుద్దేశం తో కంప్యూటర్ ద్వారా దాన్ని ఉపయోగించిన .... సి )ఇతరులకు అసౌకర్యం కలిగించేదిలా,తప్పుదారి పట్టించే విధంగా ఈ మెయిల్ ను వాడుకున్నా .... ఈ ఆక్ట్ ప్రకారం  వ్యక్తీ నేరం చేసినట్లు రుజువైతే  సంవత్సరం కారాగారం విధించే అవకాశముంది .


ఈ సెక్షన్ కింద ఫేస్బుక్ పేజి లో పోస్ట్ కు మహారాష్ట్ర లోని థానే లో ఇద్దరు మహిళలను(2012),రాజ్యాంగం ఫై కార్టూన్ వేసిన త్రివేదిని,ఉత్తర ప్రదేశ్ లో ఆజం ఖాన్ కు కించ పరిచే పోస్ట్ కు 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ను అరెస్ట్ చేసారు .   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

"సుల్తాన్" పహేల్వాన్

హర్యానా  గ్రామం లో ని ఓ పహేల్వాన్ కథ  ఇతి వృతం తో నిర్మాణ మౌతున్న  మూవీ ... సల్మాన్ ఖాన్  అనుష్క శర్మ  జంటగా నటించిన , యష్ రాజ్ ప్రొడక్షన్  అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో    "సుల్తాన్" మూవీ  రిలీజ్ లో కుస్తీ ఒక  ఆట మాత్రమే కాదు .. మనలో మనకు జరిగే అంతర్మధనం  అని  ప్రమోట్  చేస్తున్నారు .ఈ మూవీ జూలై రిలీజ్ అయ్యే అవకాశ ముంది .

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం