ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాతబస్తీ ఫాతిమాకు-కేసీఆర్‌ ఆపన్నహస్తం

పైలట్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆశ్రయించిన పాతబస్తీకి చెందిన సయీదా సల్వా ఫాతిమాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆపన్నహస్తం అందించారు. ప్రభుత్వం ఆ కోర్సు ఫీజు కోసం రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

రైల్వే దా బా

 ట్రావెల్  అండ్ ఫుడ్  సర్వీసెస్ వారునిర్వహిస్తున్న రైల్వే దా బా ను మొట్ట  మొదటి సరిగా   విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్  no. 1 ఫై ప్రారంబించారు . ఇలాంటి దా బా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉంది .. కానీ రైల్వే స్టేషన్ లో ఇది మొదటిది . ఇక్కడ అన్ని రకాల ఇంటర్నేషనల్ , లోకల్ ,రీజినల్  ఫుడ్ ఐటమ్స్ ,ఫాస్ట్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి .

మన అభిరుచుల మేరకు …శిశులను కనే ఆవకాశం

మంచి గుణాలు,శరీర ఆక్రుతి,అందంగా ఎటువంటి లోపాలు లేని శిశువులను కావాలనుకుంటున్నారా…అయితే  ఆర్‌ ఎస్‌ ఎస్‌ శాఖ శుధ్దికరణ్‌  కార్యక్రమంలో శిక్షణ పొందవలసివుంటుంది. ఆర్‌ ఎస్‌ ఎస్‌ సంస్థ  నిర్వహిస్తున్న గర్బ్‌ విజఞాన సంస్కార్‌ ప్రాజెక్టు ఆరోగ్య భారతి ఉన్నత సంతతి,మంచి గుణగణాలతో  సంతానం జన్మనించే కార్యక్రమం చేపట్టింది. ఈ గుణాలతో పిల్లను పొందాలనే దంపతులు శృంగారం మాత్రం వారి నక్షత్రాల మంచి గడియాలలో పాల్గోనాలని మూడు నెలల శ్రుధ్ది అవసరమని చెబుతున్నారు.ఇలాంటి  కార్యక్రమం పది సంవత్సారల క్రితమే గుజరాత్ లో ప్రారంభించామని,సంఘ్ సహకరమిస్తున్న విద్యాభారతి,గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ లో 10 శాఖలను,త్వరలో ఉత్తర్‌ ప్రదేశ్‌,పశ్చిమ బెంగాల్ ప్రారంభించనున్నామని ఎక్స్ ప్రెస్‌ న్యూస్‌ పేపర్‌ వారికి తెలిపరిచారు. వీరి ముఖ్య ఉద్దేశం ఉత్తమ సంతానం, సంతతి చెందని శిశులకు  జన్మనివ్వటంతో  శక్తివంతమైన దేశం గా రూపొందించటానికి సాద్యమౌతుందని డాక్టర్‌ క్రిష్ణ మోహన్‌ దాస్‌ ,ప్రాజెక్టు కన్వీనర్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆయుర్వేధ శాస్త్ర సూచనల ఆధారంగా  ఉంటుంది కానీ సహజ సిద్ద గర్బధారణ కు వ...