రాష్ట్రంలో ఏడు శాసన సభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికల నగారా మోగింది,నగర్ కర్నూల్,మహబూబ్నగర్,ఆదిలాబాద్ ,కొల్లాపూర్,కోవూరు, స్టేషన్ ఘన్పూర్ ,కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకు మర్చి పద్దెనిమిది ఎన్నికలు నిర్వహిస్తారు ,
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్ ప్రాజెక్టు మెనెజర్గా పని చేస్తుంది ఎన్ వలమతి -మెదటి భారత రాడార్ ఇమెజింగ్ శాలిలైట్ రీసాట్1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్-మీసైల్ విమెన్ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్ ను లీడ్ చేశారు. అనురాధ టికె-జియోశాట్ పొగ్రాం డైరక్టర్ గా ఇస్రొ సీనియర్ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్ సంపత్-మార్స్ అర్బిటల్ మిషన్ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్-కంప్యూటర్ సైన్టిస్ట్ ,మాస్టర్ కంట్రోల్ రూంలో శాటిలైట్లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి