వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే పరిస్థితి ఏ మనిషికి రాకూడదు అనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని - ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చెప్పారు. .“
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి