ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణా పర్యాటక ప్రాంతాల అబిరుద్ది


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ శ్రిపాడ్ ఎస్సో నాయక్  2014 -15 ఆర్ధిక సంవత్సర0 లో  ఈ  ప్రాజెక్ట్ లు అబిరుద్ది చేయాలనీ సూచించారు 
మెగా సర్క్యూట్స్ 

1. వరంగల్ -కరీంనగర్ 
2. కొండపల్లి -ఇబ్రహింపట్నం 

సర్క్యూట్స్ 
1. రాచకొండ కోట -ఆరుట్ల గుడి  రంగాపూర్ అబ్సర్వేటరీ -గలిశాహిడ్ దర్గా -అలంపురం గ్రామం  -నారాయణపూర్ గుడి -శివన్న గూడెం రాక్ ఫార్మేషన్ -బంజారా పరిసర ప్రాంతాలు 
2. గుత్తికొండ బిలం గృహాలు -పిడుగురాలి -కొండవీడు కోట -కోటప్పకొండ 
3. బుద్దప్రసిస్తం ఉన్న ప్రాంతాలు   -శ్రీకాకుళం 

ప్రాంతాల అబిరుద్ది 
1. నాగార్జున సాగర్ 
2.దుర్గం చెరువు 
3. వారసత్వపు థీమ్ పార్క్ - హైదరాబాద్ 
4.. కరీంనగర్ పర్యాటక ప్రాంతాల అబిరుద్ది 
5. పేరుపాలెం బేచ్ -పచ్చిమ గోదావరి 
6. సౌండ్  లైట్  షో శ్రీకాళహస్తి 
7. పానగల్ , ఉదయసముద్రం నల్గొండ దేవాలయాల అబిరుద్ది 

ఉత్సవాలు 
1కాకతీయ ఉత్సవాలు 
2. తారామతి బారాదరి ఉత్సవాలు 
3. కకినాద్ బీచ్ ఉత్సవాలు 
4. లేపాక్షి ఉత్సవాలు 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు