ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

రాజ్యసభ సీట్ల భర్తీ

బిజేపీ పార్టీ రాజ్యసభ సీట్లను భర్తీ చేరటానికి కసరత్తు మెదలేట్టింది. వెంకయ్యనాయిడు,ఓం ప్రకాష్ మాథుర్‌,రాం వర్మా రాజస్థాన్‌ నుంచి, చౌధరీ బిరెందర్‌ సింగ్‌ హర్యానా నుంచి,పియూష్గోయాల్,కర్ణాటక నుంచి నిర్మలసీతారాం,ఝార్ఖండ్‌ నుంచి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి,గుజరాత్‌ నుంచి పురుషోత్తం రూపాల,మధ్యప్రదేశ్ నుంచి అనిల్‌ దెవ్‌,చత్తీస్‌ఘడ్ నుంచి రాం విచార్‌ నేతాం ,బీహర్‌ నుంచి గోపాల్‌ నారాయణ్‌ లను భరీలో దింపి గెలుపించుకొవానలి బీజేపీ ప్రత్నిస్తుంది.

ముగిసిన మహానాడు

తిరుపతిలో జరుగుతున్న తెదేపా మహానాడులో శుక్రవారం ప్రతిపాదించిన కార్యకర్తల సంక్షేమం- శిక్షణ, తెదేపా 35 ఏళ్ల ప్రస్థానంపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకూ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాల, కళాశాలల ద్వారా కార్యకర్తల పిల్లలకు ఉచితంగా విద్యనందించడానికి అన్ని జిల్లాల్లోనూ ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్ష ేమ విభాగానికి లోకేష్‌ సమన్వయకర్తగా ఉన్నారని, గత 23 నెలల్లో ఈ విభాగానికి కార్యకర్తల నుంచి ఆరోగ్యం, ఆర్థిక సహాయం, విద్య, పింఛన్లకు సంబంధించి 25 వేల దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 22 వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు వివరించారు. 1563 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం, పింఛను, 665 మంది పిల్లలకు ఉచిత విద్య అందించినట్లు తెలిపారు. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్‌మేళాలు నిర్వహించామని, దాదాపు 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. రూ.9 కోట్ల ఖర్చుతో బీమా సౌకర్యం కల్పించామన్...

టాప్‌ సి.ఎం గా తెలంగాణ ముఖ్యమంత్రి

వీడిపీ (అసోసియేట్‌ పోలింగ్‌ ఏజెన్సీ) నిర్వహించిన సర్వే లో టాప్‌ సి.ఎం గా తెలంగాణ ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌ రావు  నిలిచారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాలో  ఎంత మేరకు  ప్రజలు సీ ఎం ల పాలన పట్ల సంత్రృప్తిగా ఉన్నారన్న విషయం పై విడిపి సర్వే నిర్వహించింది.ఇందులో 89 శాతం ఓటర్లు వ్యక్తం చేసిన స్పందనతో దేశంలో టాప్‌ స్థానాన్ని దక్కించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ లో ఆయన ప్రవేశపెట్టిన పలు అబివృద్ది కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయి. అందకే చంద్రశేఖర్‌ రావు కు 89 శాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబు నాయుడు 69 శాతం తో ఐదో స్థానం లభించింది.రెండస్థానం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు,మూడో స్థానం మమత బెనర్జీకి దక్కింది.

ఇంక్రే డి బుల్ ఇండియా

ఇంక్రే డి బుల్  ఇండియా లో బాగంగా  మోడీ ఎలిఫెంట ఫాల్స్ సందర్శించారు .

ప్రియమణి ఎంగేజ్డ్

ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కెరళా రాష్టాలలో ప్రజల మసస్సుల్లో  తన కంటూ ప్రత్యేక స్థానం పొందిన అందాల నటి ప్రియమణి ఆ నేల 27 ముస్తాఫా రాజ్‌తో పెళ్లి నిశ్చయమైందని,ఎంగేజ్‌మెంటు జరిగినట్లు ప్రియమణి తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించింది.

ఇంట్లో సిలిండర్ పేలుడు

హిమాయత్ నగర్ డివిజన్   చంద్రానగర్ లోని ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సిలిండర్ పేలి అట్టి ఇల్లు శిధిలావస్తు కు చేరింది . జరిగిన సంఘటనలో ఇంట్లో ఇద్దరికీ గాయాలయ్యాయి . అక్కడికి చేరుకున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ ‌ GHMC జోనల్ డి . సి . గారిని , అర్ . డి . ఓ మరియు ఎం . అర్ . ఓ , పోలీసుల్ని సంఘటన జరిగిన ప్రదేశానికి పిలిపించారు . అర్ . డి . ఓ ఆదేశాలు మేరకు ఎం . అర్ . ఓ గారు ఆ ఇంటి పంచనామా చేయించి వెంటనే రెండు నుంచి మూడు రోజులలో ఆ బాధితులకు జరిగిన నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు . డిప్యూటీ మేయర్ గారు ఆ ప్రాంతం లోని ఏ . ఎం . ఓ . హ్ గారికి ఆ కుటుంబానికి అక్కడి క ‌ మ్యునిటీహాల్ ‌ లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తూ వారికి నిత్య అవసరాలు మరియు వంట సామాగ్రి ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు . ఇంట్లో   సిలిండర్  పేలుడు 

స్టైల్ ఏ డిలైట్ అవార్డు

హిందూస్తాన్ టైమ్స్ వారు స్టైల్ ఏ డిలైట్ అవార్డు ను అమితాబచ్చన్ తో పాటు  ఐశ్వర్య రాయ్ అబిషేక్ బచ్చన్ దంపతులకు ఇచ్చారు.