ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఎ సీ బస్సు లు

పంచాయతి రాజ్, ఇరిగేషన్ తదితర శాఖ-డెప్యుటేషన్

ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, ఇరిగేషన్ తదితర శాఖల్లో పని ఎక్కువగా ఉన్నందున ఆయా శాఖల్లోని ఉద్యోగులు వేరే శాఖకు డెప్యుటేషన్ వెళ్లినట్లయితే వెంటనే వారిని తిరిగి మాతృసంస్థకే రప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ట్రాక్టర్లు కేజ్ వీల్స్ - రహదారులు

వ్యవసాయ పనుల్లో వినియోగించే ట్రాక్టర్లు కేజ్ వీల్స్ తో అలాగే రోడ్లపైకి రావడంతో రహదారులు త్వరగా పాడవుతున్నాయని, ఇలా దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులకు విలువైన ప్రజాధనం వృధా అవుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. కేజ్ వీల్స్ కలిగిన ట్రాక్టర్లను రోడ్లపై తిప్పకుండా ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని, ఇందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను ఆదేశించారు.

లంబసంఘి లో 6 డిగ్రీ అత్యలప్ప

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోని అతి శీతల ప్రాంతంగా ఉన్న లంబసంఘి లో గురువారం ఉదయం  6 డిగ్రీ  అత్యలప్ప ఉష్ణోగ్రత నమోదయిందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన శాస్త్రవేత్తలు ప్రకటించారు . 

మొహర్రం- ఇస్లామ్‌ నూతన సంవత్సరం

మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది  రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. క్రీ.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత...

కాళోజీ శత జయంతి ఉత్సవాలు

తెలంగాణా లో కాళోజి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు . అటు వరంగల్ , ఇటు హైదరబాద్ లో నిర్వహించిన  కాళోజి శత జయంతి  ఉత్సవాలలో తెలంగాణా సీ ఎం పాల్గొన్నారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ ...  తేలంగాణలో చానళ్లు , తెలంగాణ సమాజాన్ని గౌరవించాలని . . మీడియా కు ఉన్న స్వేఛ్చ ను తెలంగాణా సమాజాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిన్చారదని సూచించారు . 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు-విబజన చట్టం

విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ లో చంద్ర బాబు  చేసిన విధాన పర మైన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తేరా లేపింది . అబిరుద్దిని వికేంద్రికరిస్తారని చెబుతూనే ... అన్ని జిలాల్లో  సమగ్ర అబిరుద్ది కి ప్రణాలికలను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి . అయన ప్రతిపాదించిన  రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే రాష్ట్ర పునర్ విబజన చట్టం లో కేంద్ర ఇచ్చిన హామీలకు అసెంబ్లీ సాక్షిగా చేసి న ప్రకటనకు ఎలాంటి పొంతన లేదు . మెట్రో రైల్ ప్రాజెక్టులు తీసుకుంటే విభజన చట్టంలో విశాఖ విజయవాడ,ప్రస్తావన మాత్రమే ఉండగా .. ధింకి అదనంగా తిరుపతిని చిర్చింది రాష్ట్ర ప్రబుత్వం . విశాఖ  విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ లను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుగా అబిరుద్ది చేస్తామని చట్టం లో పేర్కొన్నారు . వీటికి తోడు  పుట్టపర్తి , రాజమండ్రి , కడప ఎయిర్పోర్ట్ అను అబిరుద్ది చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి .. విబజన చట్టంలో పేర్కొన్నట్లుగానే విశాఖ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి . గుంటూరు లో అగ్రిసుల్తుర్  ,విశాఖ లో ఐ ఐ ఎం, కర్నూల్లో  ట్రిపుల...