ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మే నెల ఇరవై తేదీలోగా పదిహేడు ఉప ఎన్నికలు

మే నెల ఇరవై తేదీలోగా పదిహేడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయ్ , పైగా మే నెలలో ఉప ఎన్నికలు వస్తే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందన్నది కాంగ్రెస్ నేతల భయం. అప్పుడు ఎండలు తీవ్రంగా ఉంటాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. విద్యుత్ కోత తో ప్రజలు సతమతమవుతుంటారు. ఇలా అనేక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో అధికారంలో ఉన్నవారికి తలనొప్పి కలిగిస్తాయి. అందువల్ల ఆగస్టులో ఉప ఎన్నికలు వస్తే బాగుండని కాంగ్రెస్ పార్టీ భావించింది. మన రాష్ట్రము నుంచి ఆరుగురి రాజ్యసభ కాల పరిమితి ముగాయనుంది.వారి లో కేశవ్ రావు, దాసరి నారాయణ రావు ఉన్నారు .మే నెల లోగ ఉప ఎన్నికలు పూర్తి చేసి, జూన్ నెల లో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వ హించాలని ఎన్నికల్ కమిసన్ ప్రకటించింది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు