మే నెల ఇరవై తేదీలోగా పదిహేడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయ్ , పైగా మే నెలలో ఉప ఎన్నికలు వస్తే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందన్నది కాంగ్రెస్ నేతల భయం. అప్పుడు ఎండలు తీవ్రంగా ఉంటాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. విద్యుత్ కోత తో ప్రజలు సతమతమవుతుంటారు. ఇలా అనేక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో అధికారంలో ఉన్నవారికి తలనొప్పి కలిగిస్తాయి. అందువల్ల ఆగస్టులో ఉప ఎన్నికలు వస్తే బాగుండని కాంగ్రెస్ పార్టీ భావించింది. మన రాష్ట్రము నుంచి ఆరుగురి రాజ్యసభ కాల పరిమితి ముగాయనుంది.వారి లో కేశవ్ రావు, దాసరి నారాయణ రావు ఉన్నారు .మే నెల లోగ ఉప ఎన్నికలు పూర్తి చేసి, జూన్ నెల లో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వ హించాలని ఎన్నికల్ కమిసన్ ప్రకటించింది
గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్లు టిఆర్పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు 52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు అంచనా (2020) ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు. భారత దేశంతో ఈ 800 కి పైగా ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి