ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

పూర్వ వైభవం కొల్పొయిన లక్డీకాపు పుల్

లక్డీకాపు పుల్ పూర్వ వైభవం కొల్పోయింది. మెట్రో స్టేషన్ బస్టాప్  లేకుండా చేసింది. ప్రయాణికులను నీడనిచ్చే షెల్టర్లను తొలిగించారు. రానున్న వేసవి కాలంలో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేటట్లు లేవు.ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు ఉండేవి ... పద్దతిగా ప్రాంతాల వారిగా బస్సులు వివిధ బస్టాప్ వద్ద ఆగి ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేర్చేవి. కానీ ఇప్పుడు బస్టాపు నామరూపాలు లేకుండా పొయింది. అసౌకర్యంగా మారింది.

మెట్రోరైల్‌ ప్రారంభించిన మోదీ

ఇవాంక

మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌....  మూడు గంటలకు హెచ్ఐసీసీకి... పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన తర్వాత.. పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ , ఇవాంక..... రాత్రి 10.45గంట‌ల‌కు మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్‌కు.... 29వ తేదీ ఉదయం ఇవాంక హెచ్ఐసీసీలోని  సదస్సు.. 12గంట‌ల తర్వాత హెచ్ఐసీసీ నుంచి ఇవాంక బయటకు ... రాత్రి 9.20 గంట‌ల‌కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ 

కొత్త డీజీపీ గా మహేందరెడ్డి

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా పని చేస్తున్న మహేందరెడ్డి రాష్ట్ర డీజీపీగా భాద్యతు చేపట్టనున్నారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వం బాధ్యతు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తప్పిన ఘోర ప్రమాదం

రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొంది. అయితే... వాహనం దెబ్బతిన్నప్పటికీ మంత్రికి మాత్రం ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఈ సంఘటన జరిగింది. కాగా... మంత్రి వాహనంలోనే ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కీసరలో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిసింది. 
నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరించబోతుంది?? విశ్లేషణ.. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెదెపా గెలిచిన తరువాత పలు సందర్భాలలో ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఏదో ఒక సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తూ తెప్పదాటుకుంటూ వచ్చిన చంద్రబాబుకి వై.సీ.పీ లో గెలిచి తెదెపా వైపు ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్య పరిస్థితిలో ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాలకు జరుగుతున్న తొట్టతొలి ప్రత్యక్ష ఎన్నిక కావటంతో రాష్ట్రప్రజలందరి దృష్టీ ఈ ఎన్నికల మీద పడింది. ఇంకో 48గంటల్లో జరగనున్న ఈ ఎన్నికలో ఎవరి బలాబలాలేంటో ఒక చిన్న విశ్లేషణ చేద్దాం.. నేను నంద్యాల వెళ్లలేదు. చరిత్ర, రికార్డ్స్, జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఊహాజనితంగా నా ఆలోచనా శైలిలో ఇస్తున్న ఒక చిన్న విశ్లేషణ మాత్రమే.. ఎన్నిక అనగానే మొదట అభ్యర్ధిని, ఆ తరువాత అతను ఉన్న పార్టీని చూడటం ఆనవాయితీ.. నంద్యాల రాజకీయాన్ని తెలుగుదేశం స్థాపించబడిన తర్వాతి 33 సంవత్సరాల చరిత్ర ఆధారంగా విశ్లేషిద్దాం.. భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా నాగిరెడ్డి అన్న కొడుకుగా నంద్యాల ఉప ఎన్నికల ప్రకటన సమయంలో మాత...