ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

రణ్ వీర్ సింగ్ ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

ఇక నుంచి కేరళం గా కేరళ

కేరళ పేరు మార్పు సుదీర్ఘ  కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది. పేరు మార్పుకు అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ ఆసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది. ఇక నుంచి కేరళం గా మారిన కేరళ రాష్ట్రం.

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

సినిమా చచ్చిపోయింది

రామ్ గోపాల్ వర్మ AI సృష్టించిన ఒక వీడియోను పంచుకున్నారు, అందులో SS రాజమౌళి మరియు మహేష్ బాబు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి, "సినిమా చచ్చిపోయింది" అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, సినిమా పరిశ్రమలో AI పాత్రపై చర్చ మొదలైంది.  AI సాంకేతికత సినిమా నిర్మాణంలో కొత్త శకాన్ని తెస్తుందని, అదే సమయంలో సాంప్రదాయ సినిమా పరిశ్రమకు ముప్పు కూడా తెస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు AI సాంకేతికత సినిమా నిర్మాణంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, సినిమా కథనాలను మరింత ఆసక్తికరంగా మార్చగలదని భావిస్తున్నారు.