ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆంధ్ర ప్రదేశ్ ఈ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ అవార్డు




రైతులకు ఎస్ ఎం ఎస్ ద్వారా పంట కు సంబంధించి వ్యక్తి గత సమాచారాన్నిఅందిస్తున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రాజెక్ట్ ఈ -అగ్రికల్చర్ విభాగం లో వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ 2016 అవార్డు ను పొందింది . ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ సెక్రెటరి జనరల్ హౌలిన్ జ్హావు  ఈ అవార్డు ప్రకటించారు .ఈ ప్రాజెక్ట్ ను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ అడ్వాన్సు కంప్యూటింగ్, హైదరాబాద్ రూపొందించి  అనంతపురం జిల్లా లో అమలుపరుస్తున్నారు .ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న పరిస్థితులను గమనించి రైతులకు ఎలాంటి పంట ,నీటి పంపిణి ,పంట కు సోకే వ్యాదుల గురించి సూచనలు ,సలహాలు  తెలుగు లో సమాచారం ఇస్స్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు